Buddha Prasad: జనసేనలోకి మండలి బుద్ధప్రసాద్‌.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పవన్‌

మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ జనసేనలో చేరారు. పిఠాపురంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు కండువా కప్పి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన ముక్కావారిపల్లె సర్పంచ్‌ అరవ శ్రీధర్‌ జనసేనలో చేరారు.

Published : 01 Apr 2024 18:48 IST

మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ జనసేనలో చేరారు. పిఠాపురంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు కండువా కప్పి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన ముక్కావారిపల్లె సర్పంచ్‌ అరవ శ్రీధర్‌ జనసేనలో చేరారు.

Tags :

మరిన్ని