China: నౌక ఢీకొని.. రెండు ముక్కలైన భారీ వంతెన

చైనాలోని గ్వాంగ్జూ నగరంలో పెరల్ నదిపై ఉన్న లిజింగ్షా వంతెన వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఉదయం ఓ భారీ రవాణా నౌక.. వంతెనను ఢీకొనడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు, ముగ్గురు గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో వంతెన రెండు ముక్కలైంది. ఘటన సమయంలో బస్సు సహా ఐదు వాహనాలు వంతెనపై ప్రయాణిస్తున్నాయి. వాటిలో మూడు వాహనాలు నదిలో పడ్డాయి.

Published : 22 Feb 2024 17:12 IST

చైనాలోని గ్వాంగ్జూ నగరంలో పెరల్ నదిపై ఉన్న లిజింగ్షా వంతెన వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఉదయం ఓ భారీ రవాణా నౌక.. వంతెనను ఢీకొనడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు, ముగ్గురు గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో వంతెన రెండు ముక్కలైంది. ఘటన సమయంలో బస్సు సహా ఐదు వాహనాలు వంతెనపై ప్రయాణిస్తున్నాయి. వాటిలో మూడు వాహనాలు నదిలో పడ్డాయి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు