Medaram Jatara: ఆర్టీసీ బస్సుల్లో కోళ్లు, గొర్రెలకు అనుమతి నిరాకరణ.. భక్తుల ఆగ్రహం
మేడారం జాతరకు భక్తులు గొర్రెలు, మేకలు తీసుకెళ్లడం ఆనవాయితీ. కానీ బస్సుల్లో జంతువులకు అనుమతి లేదంటూ భూపాలపల్లిలో ఆర్టీసీ అధికారులు వాటిని దింపేశారు. దీంతో బస్టాండ్లోని సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. టికెట్ తీసుకోమన్నా వినకుండా, వర్తించదంటూ దింపేశారని మండిపడ్డారు.
Published : 20 Feb 2024 18:36 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం