Medaram Jatara: ఆర్టీసీ బస్సుల్లో కోళ్లు, గొర్రెలకు అనుమతి నిరాకరణ.. భక్తుల ఆగ్రహం

మేడారం జాతరకు భక్తులు గొర్రెలు, మేకలు తీసుకెళ్లడం ఆనవాయితీ. కానీ బస్సుల్లో జంతువులకు అనుమతి లేదంటూ భూపాలపల్లిలో ఆర్టీసీ అధికారులు వాటిని దింపేశారు. దీంతో బస్టాండ్‌లోని సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. టికెట్ తీసుకోమన్నా వినకుండా, వర్తించదంటూ దింపేశారని మండిపడ్డారు. 

Published : 20 Feb 2024 18:36 IST

మేడారం జాతరకు భక్తులు గొర్రెలు, మేకలు తీసుకెళ్లడం ఆనవాయితీ. కానీ బస్సుల్లో జంతువులకు అనుమతి లేదంటూ భూపాలపల్లిలో ఆర్టీసీ అధికారులు వాటిని దింపేశారు. దీంతో బస్టాండ్‌లోని సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. టికెట్ తీసుకోమన్నా వినకుండా, వర్తించదంటూ దింపేశారని మండిపడ్డారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు