Chiranjeevi: తొలిసారి అసెంబ్లీలో.. ఆ పరిస్థితి చూసి షాకయ్యా!: చిరంజీవి

మెగాస్టార్‌గా అభిమానుల హృదయాల్లో నిలిచిన చిరంజీవి, ప్రజాసేవ చేస్తూ కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కిషన్‌ రెడ్డి ఆత్మీయంగా సమావేశమయ్యారు.

Published : 09 May 2024 21:02 IST

ఒకరు సినిమాల్లో నెంబర్‌ వన్‌.. మరొకరు రాజకీయాల్లో ఉద్దండులు. తెలుగు ప్రజల గుండెల్లో వారిద్దరూ చిరస్మరణీయమైన స్థానం సంపాదించుకున్నారు. మెగాస్టార్‌గా అభిమానుల హృదయాల్లో నిలిచిన చిరంజీవి, ప్రజాసేవ చేస్తూ కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కిషన్‌ రెడ్డి ఆత్మీయంగా సమావేశమయ్యారు. వారిద్దరూ పలు అంశాలను అభిమానులతో పంచుకున్నారు. ఆ విశేషాలు మీరూ చూడండి. 

Tags :

మరిన్ని