Chiranjeevi: ప్రతి పౌరుడు పొదుపు చేయడం అలవరచుకోవాలి: చిరంజీవి
ప్రతి పౌరుడు పొదుపును అలవరచుకోవాలిని చిరంజీవి (Chiranjeevi) పిలుపునిచ్చారు. నీరు, విద్యుత్ విషయంలో వృథా చేయకుండా పొదుపుగా వాడితే భవిష్యతులో ఎదురయ్యే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ వేడుకలను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవితో.. యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా చిట్ చాట్ నిర్వహించారు.
Updated : 02 Apr 2024 13:25 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!