Chiranjeevi: ప్రతి పౌరుడు పొదుపు చేయడం అలవరచుకోవాలి: చిరంజీవి

ప్రతి పౌరుడు పొదుపును అలవరచుకోవాలిని చిరంజీవి (Chiranjeevi) పిలుపునిచ్చారు. నీరు, విద్యుత్ విషయంలో వృథా చేయకుండా పొదుపుగా వాడితే భవిష్యతులో ఎదురయ్యే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ వేడుకలను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవితో.. యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా చిట్ చాట్ నిర్వహించారు. 

Updated : 02 Apr 2024 13:25 IST

ప్రతి పౌరుడు పొదుపును అలవరచుకోవాలిని చిరంజీవి (Chiranjeevi) పిలుపునిచ్చారు. నీరు, విద్యుత్ విషయంలో వృథా చేయకుండా పొదుపుగా వాడితే భవిష్యతులో ఎదురయ్యే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ వేడుకలను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవితో.. యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా చిట్ చాట్ నిర్వహించారు. 

Tags :

మరిన్ని