Ap News: సీఎం జగన్‌ దెబ్బకు ఆర్టీసీ ఉద్యోగులు విలవిల!

దూరపు కొండలు నునుపు.. అన్న చందంగా గత ఎన్నికల్లో జగన్‌ వెంట నడిచిన ఆర్టీసీ ఉద్యోగులకు అసలు నిజం తెలిసి రావడానికి ఎంతో కాలం పట్టలేదు.

Published : 21 Apr 2024 13:13 IST

దూరపు కొండలు నునుపు.. అన్న చందంగా గత ఎన్నికల్లో జగన్‌ వెంట నడిచిన ఆర్టీసీ ఉద్యోగులకు అసలు నిజం తెలిసి రావడానికి ఎంతో కాలం పట్టలేదు. వైకాపాని గెలిపిస్తే ప్రభుత్వంలో విలీనం చేస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. తర్వాత పేరుకి విలీనం చేసినా... ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అన్ని ప్రయోజనాలు కల్పించలేదు. సరికదా ఆర్టీసీలో ఉన్నప్పుడు దక్కిన అనేక సదుపాయాలనూ కోసేశారు. బకాయిలనూ చెల్లించలేదు. విలీనం జరిగి నాలుగేళ్ల నాలుగు నెలలైనా ఇంకా వీరికి ఏ పింఛను ఇస్తారో చెప్పడంలేదు. 

Tags :

మరిన్ని