Botsa Satyanarayana: ‘నేను డమ్మీనా’ అంటూ విలేకరులపై మంత్రి బొత్స ఆగ్రహం
మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) మీడియా సమావేశంలో అసహనం ప్రదర్శించారు. విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా (YSRCP) ప్రాంతీయ సమన్వయకర్తల పేరిట స్థానికేతరులను తీసుకొచ్చి పెత్తనం అప్పజెప్పారు కదా? అని ఓ జర్నలిస్టు ప్రశ్నించారు. దీంతో కోపంగా ‘నేను డమ్మీనా’ అని ప్రశ్నిస్తూ మంత్రి బొత్స అసహనం వ్యక్తం చేశారు.
Published : 31 Mar 2024 16:48 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!