Botsa Satyanarayana: ‘నేను డమ్మీనా’ అంటూ విలేకరులపై మంత్రి బొత్స ఆగ్రహం

మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) మీడియా సమావేశంలో అసహనం ప్రదర్శించారు. విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా (YSRCP) ప్రాంతీయ సమన్వయకర్తల పేరిట స్థానికేతరులను తీసుకొచ్చి పెత్తనం అప్పజెప్పారు కదా? అని ఓ జర్నలిస్టు ప్రశ్నించారు. దీంతో కోపంగా ‘నేను డమ్మీనా’ అని ప్రశ్నిస్తూ మంత్రి బొత్స అసహనం వ్యక్తం చేశారు.  

Published : 31 Mar 2024 16:48 IST

మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) మీడియా సమావేశంలో అసహనం ప్రదర్శించారు. విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా (YSRCP) ప్రాంతీయ సమన్వయకర్తల పేరిట స్థానికేతరులను తీసుకొచ్చి పెత్తనం అప్పజెప్పారు కదా? అని ఓ జర్నలిస్టు ప్రశ్నించారు. దీంతో కోపంగా ‘నేను డమ్మీనా’ అని ప్రశ్నిస్తూ మంత్రి బొత్స అసహనం వ్యక్తం చేశారు.  

Tags :

మరిన్ని