Dharmana: రహదారులపై మేమొచ్చి కన్నాలు పెట్టామా?: మంత్రి ధర్మాన
తమ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉందని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. కొత్తగా తీసుకొచ్చిన సంస్కరణలను అర్థం చేసుకోకపోవడమే ఈ పరిస్థితికి కారణమన్నారు. శ్రీకాకుళం పీఎన్ కాలనీలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. విశాఖపట్నమే ఏకైక రాజధాని అని.. కర్నూలు, అమరావతిలో ఆయా శాఖలకు సంబంధించిన కార్యకలాపాలు జరుగుతాయని పేర్కొన్నారు. మరోవైపు గత ప్రభుత్వంలో రహదారులపై ఏర్పడిన కన్నాలే ఇప్పుడు పెద్దవై ఉంటాయని మంత్రి ధర్మాన వ్యాఖ్యానించారు.
Updated : 08 Nov 2022 15:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు