Dharmana: వైకాపా నాయకత్వంపై కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది!: మంత్రి ధర్మాన
వైకాపా (YSRCP) నాయకత్వంపై కార్యకర్తల్లో అసంతృప్తి ఉందని మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao) వ్యాఖ్యానించారు. శ్రీకాకుళంలో సోమవారం జరిగిన వైకాపా జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి ధర్మాన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో తమ చేతిలోని అధికారాలని తీసేశారనే భావన కార్యకర్తల్లో ఉందన్నారు. పార్టీలో అందరికీ సరైన సమయంలో గుర్తింపు లభిస్తుందని, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Updated : 29 Aug 2023 16:15 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్లేఆఫ్స్ బెర్తుల్లో 2 ఫిక్స్.. రెండింటి కోసం నాలుగు పోటీ
-
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను కొట్టేసిన క్యాట్
-
రోజంతా ఒడుదుడుకుల్లో సూచీలు.. చివరికి ఫ్లాట్గా
-
‘ట్రంప్తో ఏకాంతంగా గడిపా’ - కోర్టులో శృంగార తార సాక్ష్యం
-
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన జగన్
-
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?