Dharmana: వాలంటీర్లు.. వైకాపా నాయకులే: మంత్రి ధర్మాన వ్యాఖ్య
వాలంటీర్లు ఇక నుంచి వైకాపా (YSRCP) నాయకులే అంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasadrao) బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. గార మండలం అంపోలు పంచాయతీ లింగాలవలస సమీపంలో రాజీనామా పత్రాలు అందజేసిన గ్రామవాలంటీర్లు, వైకాపా బూత్ ఏజెంట్లు, నాయకులతో బుధవారం మంత్రి సమావేశం నిర్వహించారు. రాజీనామా పత్రాలు అందజేసిన వాలంటీర్లు ఈ నెల రోజులు ప్రజలకు నచ్చజెప్పి వైకాపాకు ఓట్లు వేయించాలన్నారు.
Published : 11 Apr 2024 11:11 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్