Malla Reddy: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో సోదాల కేసులో ఐటీ విచారణకు సిద్ధం
తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డితోపాటు మరో 15 మందిని ఇవాళ్టి నుంచి ఐటీ అధికారులు విచారించనున్నారు. ఈ ప్రక్రియ మూడు రోజులు అంతకంటే ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం ఉందని ఐటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే సమన్లు అందుకున్నవారు.. వారికి నిర్దేశించిన తేదీల్లో ఐటీ అధికారుల ఎదుట హాజరుకానున్నారు. ఆయా వ్యక్తులకు సంబంధించిన ఎన్నికల అఫిడవిట్ , ఐటీ రిటర్న్లను స్వాధీనం చేసుకున్న ఆస్తులతో కలిపి వివరణ కోరేందుకు ఐటీ అధికారులు సిద్ధమయ్యారు.
Updated : 28 Nov 2022 09:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు