Malla Reddy: మహేశ్బాబు ‘బిజినెస్మేన్’ చూసి ఎంపీ అయ్యా.. మరోసారి మల్లారెడ్డి అదిరిపోయే స్పీచ్
మహేశ్బాబు (Mahesh Babu) నటించిన ‘బిజినెస్మేన్’ చూసి తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఆ సినిమా స్ఫూర్తితోనే ఎంపీ అయ్యానని మంత్రి మల్లారెడ్డి (Minister Malla Reddy) అన్నారు. రణ్బీర్కపూర్ (Ranbir Kapoor) కథానాయకుడిగా సందీప్రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘యానిమల్’ (Animal). అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సోమవారం రాత్రి హైదరాబాద్లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్కు మంత్రి మల్లారెడ్డి హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు.
Published : 28 Nov 2023 19:37 IST
Tags :