సన్మానాల్లో కాటన్ టవల్స్ వినియోగించండి.. చేనేత రంగాన్ని కాపాడండి!: మంత్రి పొన్నం
చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. పెద్దలను సన్మానించే సమయంలో కాటన్ టవల్స్ వినియోగించాలని సూచించారు. తద్వారా చేనేత (Handloom)ను కాపాడుకోచ్చని పేర్కొన్నారు. అంతేగాక పిల్లలకు ఉపయోగపడే పెన్నులు, పుస్తకాలు ఇవ్వాలని తెలిపారు.
Published : 16 Apr 2024 16:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!