Ponnam: నల్లధనాన్ని బాండ్ల రూపంలో సేకరించిన భాజపా: మంత్రి పొన్నం ప్రభాకర్
రూ.వేల కోట్ల నల్లధనాన్ని బాండ్ల రూపంలో సేకరించి భాజపా (BJP) రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆరోపించారు. హనుమకొండ జిల్లా పెంచికల్ పేట గ్రామంలో శ్రీరామనవమి వేడుకల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శరత్చంద్రారెడ్డి రూ.500 కోట్లు బాండ్ల రూపంలో విరాళంగా ఇవ్వడంతో లిక్కర్ కేసులో ఆయనకు బెయిల్ వచ్చిందన్నారు. ఎన్నికల బాండ్లను సుప్రీంకోర్టు తప్పుపట్టినప్పటికీ ప్రధాని సమర్థించడం సరికాదన్నారు.
Published : 17 Apr 2024 17:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!