Ponnam: కరవు, రైతులను రాజకీయాల కోసం భారాస వాడుకుంటోంది: మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణలో కరవు, రైతులను భారాస నాయకులు రాజకీయాల కోసం వినియోగించుకుంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. రైతుల సమస్యల పేరిట ఇక్కడ దీక్ష చేస్తున్న ఎంపీ బండి సంజయ్.. దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ఎదుట దీక్ష చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కుంగిపోతే నాలుగు నెలలుగా మాట్లాడని.. కేసీఆర్ ఇప్పుడు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 

Published : 02 Apr 2024 16:20 IST

తెలంగాణలో కరవు, రైతులను భారాస నాయకులు రాజకీయాల కోసం వినియోగించుకుంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. రైతుల సమస్యల పేరిట ఇక్కడ దీక్ష చేస్తున్న ఎంపీ బండి సంజయ్.. దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ఎదుట దీక్ష చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కుంగిపోతే నాలుగు నెలలుగా మాట్లాడని.. కేసీఆర్ ఇప్పుడు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 

Tags :

మరిన్ని