Srinivas Goud: బీసీలను రేవంత్ రెడ్డి అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
కోవర్టు రాజకీయాలతో రేవంత్ రెడ్డి (Revanth Reddy) బీసీ మంత్రులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) మండిపడ్డారు. వెనకబడిన వర్గాల నాయకులు అభివృద్ధి చెందితే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. బెదిరింపు రాజకీయాలతో పబ్బంగడిపే రేవంత్ భవిష్యత్ ఎన్నికల్లో గెలుపు మాదేనంటూ కలలుగంటున్నారని ఎద్దేవా చేశారు. పార్టీని గెలిపివ్వడం కాదు ముందు వ్యక్తిగతంగా తాను గెలవాలని సవాల్ విసిరారు.
Published : 18 Aug 2023 14:13 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?