Warangal: మార్కెట్‌కు పోటెత్తిన మిర్చి.. గిట్టుబాటు ధరలేక రైతుల ఆవేదన

ఎర్ర బంగారంతో వరంగల్ ఎనుమాముల మార్కెట్ కళకళలాడుతున్నా రైతుల కంట కన్నీరు ఆగడం లేదు. నాణ్యత లేదని ధరను వ్యాపారులు తగ్గించేస్తున్నారని కర్షకులు వాపోతున్నారు. ఆరుగాలంశ్రమించి పంటను మార్కెట్ కి తీసుకొస్తే గిట్టుబాటు ధర లేక పెట్టుబడులు దక్కడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Published : 27 Feb 2024 13:34 IST

ఎర్ర బంగారంతో వరంగల్ ఎనుమాముల మార్కెట్ కళకళలాడుతున్నా రైతుల కంట కన్నీరు ఆగడం లేదు. నాణ్యత లేదని ధరను వ్యాపారులు తగ్గించేస్తున్నారని కర్షకులు వాపోతున్నారు. ఆరుగాలంశ్రమించి పంటను మార్కెట్ కి తీసుకొస్తే గిట్టుబాటు ధర లేక పెట్టుబడులు దక్కడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు