TS News: నిర్లక్ష్యం వద్దు.. కాంగ్రెస్ లక్ష్యం-15: నిర్దేశించిన కేసీ వేణుగోపాల్
తెలంగాణలో అధికారంలో ఉన్నామని లోక్సభ ఎన్నికల్లో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. మిషన్ -15 లక్ష్యం నిర్దేశించుకుని పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. భారాస బలహీన పడిందని ఇక భాజపాపైనే ఎక్కువగా పోరాడాలని సూచించారు. ఉత్తరాదిన భాజపా బలహీన పడిందని అందువల్లే దక్షిణ భారత్పై దృష్టిపెట్టిందని ఇక్కడ కూడా అవకాశం ఇవ్వొద్దన్నారు.
Updated : 15 Apr 2024 11:14 IST
Tags :