Kakinada: ఎమ్మెల్యే ద్వారంపూడికి మత్స్యకారుల నిరసన సెగ

కాకినాడ ఏటిమొగలో ఎన్నికల ప్రచారం చేపట్టిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఓ ఇంటి వద్దకు వచ్చిన ద్వారంపూడిని మత్స్యకార మహిళ నిలదీసింది. మత్స్యకార ఓట్లతో గెలిచినప్పటికీ తమకు ఎటువంటి మేలు చేయలేదని కనీసం సంక్షేమ పథకాలు కూడా అందలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దృశ్యాలను మీడియా ప్రతినిధులు వీడియో తీస్తుండగా ద్వారంపూడి అనుచరులు, గన్ మెన్లు అడ్డుకున్నారు.

Published : 22 Mar 2024 12:54 IST

కాకినాడ ఏటిమొగలో ఎన్నికల ప్రచారం చేపట్టిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఓ ఇంటి వద్దకు వచ్చిన ద్వారంపూడిని మత్స్యకార మహిళ నిలదీసింది. మత్స్యకార ఓట్లతో గెలిచినప్పటికీ తమకు ఎటువంటి మేలు చేయలేదని కనీసం సంక్షేమ పథకాలు కూడా అందలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దృశ్యాలను మీడియా ప్రతినిధులు వీడియో తీస్తుండగా ద్వారంపూడి అనుచరులు, గన్ మెన్లు అడ్డుకున్నారు.

Tags :

మరిన్ని