Janasena: ఓటమి భయంతోనే కూటమి నేతలపై వైకాపా బెదిరింపులు: జనసేన
తిరుపతి వైకాపా ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి (karunakar reddy), ఆయన కుమారుడు ఓటమి భయంతో కూటమి నేతలపై బెదిరింపులకు దిగుతున్నారని జనసేన (Janasena) అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఆరోపించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తెదేపా నేత కోడూరు బాలసుబ్రమణ్యం ఇంటిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు చేయటాన్ని ఆయన ఖండించారు. ఈ దాడుల వెనుక భూమన హస్తం ఉందని విమర్శించారు.
Updated : 28 Mar 2024 18:44 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్