KotamReddy: వైకాపా ఒత్తిళ్లకు తలొగ్గి వాలంటీర్లు రాజీనామా చేయొద్దు: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

సామాజిక పింఛన్ల పంపిణీకి ఇతర శాఖల అధికారులను వినియోగించకుండా వైకాపా ప్రభుత్వం శవరాజకీయాలు చేస్తోందని తెదేపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridharreddy) విమర్శించారు. వాలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయకూడదని మాత్రమే ఈసీ చెప్పిందని ఆయన స్పష్టం చేశారు. వైకాపా నేతల ఒత్తిళ్లకు తలొగ్గి వాలంటీర్లు రాజీనామా చేయొద్దని కోటంరెడ్డి సూచించారు.  

Published : 04 Apr 2024 14:06 IST

సామాజిక పింఛన్ల పంపిణీకి ఇతర శాఖల అధికారులను వినియోగించకుండా వైకాపా ప్రభుత్వం శవరాజకీయాలు చేస్తోందని తెదేపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridharreddy) విమర్శించారు. వాలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయకూడదని మాత్రమే ఈసీ చెప్పిందని ఆయన స్పష్టం చేశారు. వైకాపా నేతల ఒత్తిళ్లకు తలొగ్గి వాలంటీర్లు రాజీనామా చేయొద్దని కోటంరెడ్డి సూచించారు.  

Tags :

మరిన్ని