TS News: మాజీ మంత్రి మల్లారెడ్డి అక్రమాలను బయటపెడతాం: మైనంపల్లి రోహిత్
గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి మల్లారెడ్డి దోచుకున్న ప్రతి పైసాను బయటకు తీసుకువస్తామని మెదక్ ఎమ్మెల్యే మైనంప్లలి రోహిత్ తెలిపారు. మల్లారెడ్డి అగ్రికల్చర్ వర్సిటీలో విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపిన రోహిత్.. మల్లారెడ్డి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామన్నారు. మల్లారెడ్డి కుటుంబం విద్య, వైద్యం, రాజకీయం పేరుతో రూ. కోట్లు దండుకుంటున్నారన్న రోహిత్.. విద్యార్థులకు అన్యాయం జరిగితే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
Updated : 19 Mar 2024 12:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్