Kavitha: ఈడీ అధికారులు అక్రమంగా అరెస్టు చేశారు: ఎమ్మెల్సీ కవిత

ఈడీ అధికారులు తనను అక్రమంగా అరెస్టు చేశారని భారాస ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఆరోపించారు. కవితను రౌస్‌ అవెన్యూ కోర్టులో శనివారం ఈడీ అధికారులు హాజరుపరిచారు. కోర్టుకు వెళ్లేముందు మీడియాతో మాట్లాడిన కవిత.. తనపై పెట్టిన కేసులపై న్యాయపోరాటం చేస్తానని చెప్పారు.  

Published : 23 Mar 2024 13:08 IST

ఈడీ అధికారులు తనను అక్రమంగా అరెస్టు చేశారని భారాస ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఆరోపించారు. కవితను రౌస్‌ అవెన్యూ కోర్టులో శనివారం ఈడీ అధికారులు హాజరుపరిచారు. కోర్టుకు వెళ్లేముందు మీడియాతో మాట్లాడిన కవిత.. తనపై పెట్టిన కేసులపై న్యాయపోరాటం చేస్తానని చెప్పారు.  

Tags :

మరిన్ని