Kavitha: ఈడీ అధికారులు అక్రమంగా అరెస్టు చేశారు: ఎమ్మెల్సీ కవిత
ఈడీ అధికారులు తనను అక్రమంగా అరెస్టు చేశారని భారాస ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఆరోపించారు. కవితను రౌస్ అవెన్యూ కోర్టులో శనివారం ఈడీ అధికారులు హాజరుపరిచారు. కోర్టుకు వెళ్లేముందు మీడియాతో మాట్లాడిన కవిత.. తనపై పెట్టిన కేసులపై న్యాయపోరాటం చేస్తానని చెప్పారు.
Published : 23 Mar 2024 13:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్