Bandi Sanjay: అసెంబ్లీ సమావేశాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు!: బండి సంజయ్‌

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, భారాస పార్టీలు దాగుడుమూతలాడుతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. వేములవాడ ప్రజాహితయాత్రలో పాల్గొన్న సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడినవారిని అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 

Updated : 12 Feb 2024 20:27 IST

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, భారాస పార్టీలు దాగుడుమూతలాడుతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. వేములవాడ ప్రజాహితయాత్రలో పాల్గొన్న సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడినవారిని అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 

Tags :

మరిన్ని