Magunta: ఆత్మగౌరవం కోసం వైకాపాను వీడుతున్నా!: ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వైకాపాను వీడారు. ఆత్మగౌరవం కోసం పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు రాఘవరెడ్డిని ఒంగోలు ఎంపీగా బరిలో దించుతున్నట్లు వెల్లడించారు.   

Published : 28 Feb 2024 15:57 IST

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వైకాపాను వీడారు. ఆత్మగౌరవం కోసం పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు రాఘవరెడ్డిని ఒంగోలు ఎంపీగా బరిలో దించుతున్నట్లు వెల్లడించారు.   

Tags :

మరిన్ని