Raghurama: ఏపీలో మహిళల సంక్షేమం.. చంద్రబాబు పాలనలోనే సాధ్యం: రఘురామ కృష్ణరాజు

ఉండి తెదేపా అభ్యర్థి, ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణరాజు మంగళవారం ఉండి నియోజకవర్గం కోడేరు మండలం కొండేపూడిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.

Published : 23 Apr 2024 16:01 IST

ఉండి తెదేపా అభ్యర్థి, ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణరాజు మంగళవారం ఉండి నియోజకవర్గం కోడేరు మండలం కొండేపూడిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. స్థానిక రామాలయంలో ఆయన సతీమణి రమాదేవి, కుమారుడు భరత్‌తో కలిసి పూజలు నిర్వహించారు. చంద్రబాబుతోనే రాష్ట్రంలో సంక్షేమ పరిపాలన సాధ్యమని చెప్పారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 

Tags :

మరిన్ని