Rammohan Naidu: ఆంధ్రప్రదేశ్‌ను రాజధాని లేని రాష్ట్రంగా జగన్‌ మార్చారు: ఎంపీ రామ్మోహన్ నాయుడు

ప్రజల పాసుపుస్తకాల్లో తన ఫొటో వేయించుకున్న సీఎం జగన్.. ప్రజల బిడ్డనంటూ ఆస్తిలో వాటా అడుగుతారేమోనని ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎద్దేవా చేశారు. వైకాపా పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని.. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను మార్చారని విమర్శించారు. దోపిడినే లక్ష్యంగా నాసిరకం మద్యం అమ్ముతూ ప్రజల జీవితాలతో జగన్ ఆడుకుంటున్నారని విమర్శించారు.

Updated : 12 Feb 2024 16:52 IST

ప్రజల పాసుపుస్తకాల్లో తన ఫొటో వేయించుకున్న సీఎం జగన్.. ప్రజల బిడ్డనంటూ ఆస్తిలో వాటా అడుగుతారేమోనని ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎద్దేవా చేశారు. వైకాపా పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని.. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను మార్చారని విమర్శించారు. దోపిడినే లక్ష్యంగా నాసిరకం మద్యం అమ్ముతూ ప్రజల జీవితాలతో జగన్ ఆడుకుంటున్నారని విమర్శించారు.

Tags :

మరిన్ని