Nita Ambani: డబ్ల్యూపీఎల్‌ లీగ్‌.. వేలానికి హాజరైన నీతా అంబానీ

ముంబయి: వచ్చే ఏడాది నిర్వహించ తలపెట్టిన మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) (WPL-2024) రెండో సీజన్‌కు సంబంధించి ముంబయిలో శనివారం మినీ వేలం నిర్వహించారు. ఈ వేలంలో దిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌, ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, యూపీ వారియర్స్‌ జట్లు పాల్గొన్నాయి. ముంబయి జట్టు తరఫున రిలయన్స్‌ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్‌, ముంబయి ఇండియన్స్‌ యజమాని నీతా అంబానీ వేలానికి హాజరయ్యారు. ఆటగాళ్ల వేలం ప్రక్రియలో చురుగ్గా పాల్గొన్నారు.

Updated : 09 Dec 2023 19:03 IST

Nita Ambani: డబ్ల్యూపీఎల్‌ లీగ్‌.. వేలానికి హాజరైన నీతా అంబానీ

ముంబయి: వచ్చే ఏడాది నిర్వహించ తలపెట్టిన మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) (WPL-2024) రెండో సీజన్‌కు సంబంధించి ముంబయిలో శనివారం మినీ వేలం నిర్వహించారు. ఈ వేలంలో దిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌, ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, యూపీ వారియర్స్‌ జట్లు పాల్గొన్నాయి. ముంబయి జట్టు తరఫున రిలయన్స్‌ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్‌, ముంబయి ఇండియన్స్‌ యజమాని నీతా అంబానీ వేలానికి హాజరయ్యారు. ఆటగాళ్ల వేలం ప్రక్రియలో చురుగ్గా పాల్గొన్నారు.

Tags :

మరిన్ని