Nita Ambani: డబ్ల్యూపీఎల్ లీగ్.. వేలానికి హాజరైన నీతా అంబానీ
ముంబయి: వచ్చే ఏడాది నిర్వహించ తలపెట్టిన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) (WPL-2024) రెండో సీజన్కు సంబంధించి ముంబయిలో శనివారం మినీ వేలం నిర్వహించారు. ఈ వేలంలో దిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ జట్లు పాల్గొన్నాయి. ముంబయి జట్టు తరఫున రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్, ముంబయి ఇండియన్స్ యజమాని నీతా అంబానీ వేలానికి హాజరయ్యారు. ఆటగాళ్ల వేలం ప్రక్రియలో చురుగ్గా పాల్గొన్నారు.
Updated : 09 Dec 2023 19:03 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు
-
భర్త మద్దతుగా మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య
-
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక