Nara Lokesh: ఏపీ ప్రజలను ఫూల్ చేసిన సీఎం జగన్.. వీడియో విడుదల చేసిన లోకేశ్‌

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాయ, మోసం ప్రజలకు తెలియాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara lokesh) అన్నారు. అధికారం కోసం జగన్‌ చెబుతున్న అబద్ధాలు, చేస్తున్న మోసాలు ఇవిగో అంటూ ఎక్స్‌ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. ఈసారి ప్రజల చేతిలో జగన్‌కి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

Published : 01 Apr 2024 16:18 IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాయ, మోసం ప్రజలకు తెలియాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara lokesh) అన్నారు. అధికారం కోసం జగన్‌ చెబుతున్న అబద్ధాలు, చేస్తున్న మోసాలు ఇవిగో అంటూ ఎక్స్‌ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. ఈసారి ప్రజల చేతిలో జగన్‌కి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

Tags :

మరిన్ని