Nara Lokesh: జన ప్రభంజనంలా పాదయాత్ర.. పిడికిలి బిగించి లోకేశ్ విజయ సంకేతం
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర.. జనప్రభంజనంలా ప్రారంభమైంది. యువగళం పాదయాత్రలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి తెదేపా శ్రేణులు పెద్దఎత్తున పోటెత్తారు. కార్యకర్త నుంచి పొలిట్ బ్యూరో సభ్యుడి వరకూ యువనేతతో పాదం కలిపారు. ఆశయం నెరవేరాలి అంటూ బాలకృష్ణ భుజం తట్టి వెంట నడవగా, ప్రజల బాగోగులు తెలుసుకుంటూ పిడికిలి బిగించి విజయ సంకేతం చాటుతూ లోకేశ్ ముందుకు సాగారు.
Updated : 27 Jan 2023 15:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్