Adani Group: జనవరి నుంచి అదానీ గ్రూప్‌ సంస్థలకు ₹8 లక్షల కోట్ల నష్టం

హిండెన్‌బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్‌ షేర్లలో నష్టాల పరంపర కొనసాగుతోంది. జనవరి నుంచి అదానీ గ్రూప్‌ సంస్థలు.. రూ.8 లక్షల కోట్లకుపైగా నష్టపోయాయి. మరోవైపు అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు, స్టాక్‌ మార్కెట్‌లో ఆ గ్రూప్‌ షేర్ల పతనంతో ఆర్‌బీఐ రంగంలోకి దిగినట్లు తెలిసింది.

Updated : 02 Feb 2023 20:50 IST

హిండెన్‌బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్‌ షేర్లలో నష్టాల పరంపర కొనసాగుతోంది. జనవరి నుంచి అదానీ గ్రూప్‌ సంస్థలు.. రూ.8 లక్షల కోట్లకుపైగా నష్టపోయాయి. మరోవైపు అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు, స్టాక్‌ మార్కెట్‌లో ఆ గ్రూప్‌ షేర్ల పతనంతో ఆర్‌బీఐ రంగంలోకి దిగినట్లు తెలిసింది.

Tags :