Armoor: తెగిన నిజాంసాగర్ కాలువ కట్ట.. ఇళ్లలోకి చేరిన నీరు!

నిజామాబాద్ జిల్లా.. ఆర్మూర్‌లో నిజాంసాగర్ కాలువ కట్ట తెగిపోవడంతో.. పక్కనే ఉన్న కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరింది. తెల్లవారుజామున ఒక్కసారిగా కట్ట తెగిపోవడంతో.. నిద్రలో ఉన్న స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఎగువన ఉన్న కాలనీలలోని మురికి నీరు కూడా నిజం సాగర్ కెనాల్‌లో వచ్చి చేరుతుంది. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లే కాలువ కట్ట తెగిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టడంతో పాటు.. పరిహారం అందించాలని కోరుతున్నారు.

Published : 01 Apr 2024 18:02 IST

నిజామాబాద్ జిల్లా.. ఆర్మూర్‌లో నిజాంసాగర్ కాలువ కట్ట తెగిపోవడంతో.. పక్కనే ఉన్న కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరింది. తెల్లవారుజామున ఒక్కసారిగా కట్ట తెగిపోవడంతో.. నిద్రలో ఉన్న స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఎగువన ఉన్న కాలనీలలోని మురికి నీరు కూడా నిజం సాగర్ కెనాల్‌లో వచ్చి చేరుతుంది. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లే కాలువ కట్ట తెగిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టడంతో పాటు.. పరిహారం అందించాలని కోరుతున్నారు.

Tags :

మరిన్ని