Armoor: తెగిన నిజాంసాగర్ కాలువ కట్ట.. ఇళ్లలోకి చేరిన నీరు!
నిజామాబాద్ జిల్లా.. ఆర్మూర్లో నిజాంసాగర్ కాలువ కట్ట తెగిపోవడంతో.. పక్కనే ఉన్న కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరింది. తెల్లవారుజామున ఒక్కసారిగా కట్ట తెగిపోవడంతో.. నిద్రలో ఉన్న స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఎగువన ఉన్న కాలనీలలోని మురికి నీరు కూడా నిజం సాగర్ కెనాల్లో వచ్చి చేరుతుంది. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లే కాలువ కట్ట తెగిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టడంతో పాటు.. పరిహారం అందించాలని కోరుతున్నారు.
Published : 01 Apr 2024 18:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి