Odisha: ఒడిశాలో ఒంటరి పోరుకు సిద్ధమైన బిజూ జనతాదళ్, భాజపా
ఒడిశాలో అధికార బిజు జనతాదళ్, భారతీయ జనతా పార్టీ ఒంటరి పోరుకు సిద్ధమయ్యాయి. పదేళ్లుగా అనధికార మిత్రులుగా కొనసాగిన ఇరు పార్టీలు.. పదిహేనేళ్ల తర్వాత అధికారికంగా జట్టు కట్టేందుకు జరిగిన చర్చలు ఫలించలేదు. ఒంటరి పోరు తమకే లాభమని ఇరుపార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
Updated : 23 Mar 2024 17:32 IST
Tags :