AP News: వైకాపా మంత్రుల్లో సగం మందికి టికెట్లు అనుమానమే!
రాష్ట్ర మంత్రివర్గంలోని అమాత్యులకు వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగే స్థానాలపై అస్పష్టత కొనసాగుతుంది. ప్రస్తుతమున్న 25 మందిలో ఇప్పటికి 11 మందికే టికెట్పై వైకాపా అధిష్టానం స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన వారికి టికెట్లు అనుమానమనే ప్రచారం సాగుతోంది. అయితే, పార్టీ స్పష్టత ఇచ్చిన స్థానాల్లోని ముగ్గురు తమకు ప్రత్యామ్నాయ అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం.
Published : 27 Nov 2023 09:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్