AP News: వైకాపా మంత్రుల్లో సగం మందికి టికెట్లు అనుమానమే!

రాష్ట్ర మంత్రివర్గంలోని అమాత్యులకు వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగే స్థానాలపై అస్పష్టత కొనసాగుతుంది. ప్రస్తుతమున్న 25 మందిలో ఇప్పటికి 11 మందికే టికెట్‌పై వైకాపా అధిష్టానం స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన వారికి టికెట్లు అనుమానమనే ప్రచారం సాగుతోంది. అయితే, పార్టీ స్పష్టత ఇచ్చిన స్థానాల్లోని ముగ్గురు తమకు ప్రత్యామ్నాయ అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం.

Published : 27 Nov 2023 09:23 IST

రాష్ట్ర మంత్రివర్గంలోని అమాత్యులకు వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగే స్థానాలపై అస్పష్టత కొనసాగుతుంది. ప్రస్తుతమున్న 25 మందిలో ఇప్పటికి 11 మందికే టికెట్‌పై వైకాపా అధిష్టానం స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన వారికి టికెట్లు అనుమానమనే ప్రచారం సాగుతోంది. అయితే, పార్టీ స్పష్టత ఇచ్చిన స్థానాల్లోని ముగ్గురు తమకు ప్రత్యామ్నాయ అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు