AP News: జగన్ పాలనలో.. దేవుళ్లకూ భద్రత కరవే!

జగన్ పాలనలో ఏపీలో హిందూ దేవాలయాలపై కనీవినీ ఎరగనన్ని దాడులు జరుగుతున్నాయి. శ్రీరాముని విగ్రహం తల నరికేశారు. లక్ష్మీనరసింహస్వామివారి రథాన్ని తగలబెట్టేశారు. దుర్గమ్మ వెండిరథంలోని సింహాలను మాయం చేశారు. ప్రసన్న వెంకటేశ్వరస్వామి రథానికి నిప్పంటించేశారు. సీతమ్మ తల్లి విగ్రహ విధ్వంసానికి తెగబడ్డారు. గోవిందరాజుల స్వామి వారి ఆలయంలో దోపిడీకి యత్నించారు. పదుల సంఖ్యలో ఆలయాల్ని తవ్వేశారు.

Published : 24 Feb 2024 12:52 IST

జగన్ పాలనలో ఏపీలో హిందూ దేవాలయాలపై కనీవినీ ఎరగనన్ని దాడులు జరుగుతున్నాయి. శ్రీరాముని విగ్రహం తల నరికేశారు. లక్ష్మీనరసింహస్వామివారి రథాన్ని తగలబెట్టేశారు. దుర్గమ్మ వెండిరథంలోని సింహాలను మాయం చేశారు. ప్రసన్న వెంకటేశ్వరస్వామి రథానికి నిప్పంటించేశారు. సీతమ్మ తల్లి విగ్రహ విధ్వంసానికి తెగబడ్డారు. గోవిందరాజుల స్వామి వారి ఆలయంలో దోపిడీకి యత్నించారు. పదుల సంఖ్యలో ఆలయాల్ని తవ్వేశారు.

Tags :

మరిన్ని