AP News: రాష్ట్రంలో నామినేషన్ల కోలాహలం.. రెండో రోజు 367 దాఖలు

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా రెండో రోజున మొత్తం 367 నామినేషన్లు దాఖలయ్యాయి.

Published : 20 Apr 2024 09:37 IST

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా రెండో రోజున మొత్తం 367 నామినేషన్లు దాఖలయ్యాయి. అసెంబ్లీ నియోజకవర్గాల్లో 314, పార్లమెంట్ నియోజకవర్గాలకు 53 నామినేషన్లు దాఖలు అయినట్లు ఈసీ తెలిపింది. వైకాపా, కూటమి, స్వతంత్ర అభ్యర్థులు.. కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి నామినేషన్లు సమర్పించారు.  

Tags :

మరిన్ని