AP News: నామినేషన్ల వేళ.. వైకాపా అభ్యర్థుల హడావుడితో ప్రజల ఇబ్బందులు

ఏపీలో నామినేషన్లు వేయడానికి వైకాపా అభ్యర్థులు చేస్తున్న ర్యాలీలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Published : 21 Apr 2024 09:29 IST

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా మూడో రోజున మొత్తం 264 నామినేషన్లు దాఖలయ్యాయి. అసెంబ్లీ నియోజకవర్గాల్లో 227, పార్లమెంట్ నియోజకవర్గాలకు 37 నామినేషన్లు దాఖలు చేసినట్లు ఈసీ తెలిపింది. వైకాపా, కూటమి, స్వతంత్ర అభ్యర్థులు.. కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి నామినేషన్లు వేశారు. నామినేషన్ సందర్భంగా వైకాపా (YSRCP) అభ్యర్థులు హడావుడి చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.  

Tags :

మరిన్ని