Tirupati: అలంకారప్రాయంగా మారిన సీసీ కెమెరాలు.. రెచ్చిపోతున్న దొంగలు

నిత్యం లక్షల మంది భక్తులతో రద్దీగా ఉండే ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో నిఘా వ్యవస్థ నిద్రాణ స్థితిలో ఉంది. నేరాలకు అడ్డుకట్ట వేసి.. నిందితులను పట్టించడంలో కీలక పాత్ర పోషించే సీసీ కెమెరాలు అలంకారప్రాయంగా మారాయి. కొత్త కెమెరాలు ఏర్పాటు చేయకపోగా.. ఉన్నవాటిని కూడా అటకెక్కించారు. ఇదే అదనుగా అల్లరి మూకలు, దొంగలు రెచ్చిపోతున్నారు.

Published : 22 Feb 2024 18:47 IST

నిత్యం లక్షల మంది భక్తులతో రద్దీగా ఉండే ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో నిఘా వ్యవస్థ నిద్రాణ స్థితిలో ఉంది. నేరాలకు అడ్డుకట్ట వేసి.. నిందితులను పట్టించడంలో కీలక పాత్ర పోషించే సీసీ కెమెరాలు అలంకారప్రాయంగా మారాయి. కొత్త కెమెరాలు ఏర్పాటు చేయకపోగా.. ఉన్నవాటిని కూడా అటకెక్కించారు. ఇదే అదనుగా అల్లరి మూకలు, దొంగలు రెచ్చిపోతున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు