Election Commission: ప్రత్యర్థి పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఈసీ చర్యలు

సార్వత్రిక ఎన్నికల వేళ.. ప్రత్యర్థి పార్టీ నేతలపై నీచమైన వ్యాఖ్యలు చేసిన వారిపై కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్రజేసింది. కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్, భాజపా నేత దిలీప్ ఘోష్‌కు ఈసీ షోకాజ్ నోటీసులు జారీచేసింది. వారి మీద చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని తేల్చిచెప్పింది.

Published : 28 Mar 2024 13:24 IST

సార్వత్రిక ఎన్నికల వేళ.. ప్రత్యర్థి పార్టీ నేతలపై నీచమైన వ్యాఖ్యలు చేసిన వారిపై కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్రజేసింది. కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్, భాజపా నేత దిలీప్ ఘోష్‌కు ఈసీ షోకాజ్ నోటీసులు జారీచేసింది. వారి మీద చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని తేల్చిచెప్పింది.

Tags :

మరిన్ని