Election Commission: ప్రత్యర్థి పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఈసీ చర్యలు
సార్వత్రిక ఎన్నికల వేళ.. ప్రత్యర్థి పార్టీ నేతలపై నీచమైన వ్యాఖ్యలు చేసిన వారిపై కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్రజేసింది. కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్, భాజపా నేత దిలీప్ ఘోష్కు ఈసీ షోకాజ్ నోటీసులు జారీచేసింది. వారి మీద చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని తేల్చిచెప్పింది.
Published : 28 Mar 2024 13:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్