Elephant: దారితప్పి పట్టణంలోకి వచ్చిన ఏనుగు.. భయంతో జనం పరుగులు
అడవి ఏనుగు ఒకటి దారితప్పి ఒడిశాలోని మయూర్ భంజ్ పట్టణంలోకి వచ్చి ప్రజలను హడలెత్తించింది. ఒడిశాలోని బారిపాద ఫారెస్ట్ డివిజన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఊర్లోకి వచ్చిన ఏనుగును చూసి జనం పరుగులు తీశారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ఏమ్కేసీ ఉన్నత పాఠశాల ఆవరణలోకి ఏనుగు ప్రవేశించింది. అక్కడ కనబడిన ఒక వాహనాన్ని వెంబడించింది.
Published : 18 Jan 2024 15:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘వందే మెట్రో’.. ఫస్ట్ లుక్.. విశేషాలివే!
-
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘హార్దిక్ను ఎంచుకోవడం తప్పిదమా?’.. విమర్శలకు గావస్కర్ స్ట్రాంగ్ ఆన్సర్!
-
ఎఫ్డీ కంటే మెరుగైన రిటర్నులు.. స్టాక్స్ కంటే తక్కువ రిస్క్
-
పోలీస్ స్టేషన్లో రూ.5.6లక్షలు కాజేసిన హోంగార్డు