Odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటన కేసులో ముగ్గురి అరెస్టు
యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేయటంతోపాటు 293 మంది మృతికి కారణమైన ఒడిశా రైలు దుర్ఘటనకు సంబంధించి.. ముగ్గురు అధికారులు అరెస్టు అయ్యారు. తప్పుడు సిగ్నలింగే ప్రమాదానికి కారణమని తేలిన నేపథ్యంలో.. ఇద్దరు సిగ్నలింగ్ సెక్షన్ ఇంజనీర్లు, ఓ టెక్నిషియన్ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
Published : 07 Jul 2023 20:05 IST
Tags :