Gudivada: సీఎం జగన్ పర్యటన పేరిట.. చెట్లను నరికేసిన అధికారులు
కృష్ణా జిల్లా గుడివాడలో ఆదివారం సీఎం జగన్ పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు పర్యావరణ విధ్వంసానికి పాల్పడ్డారు. రోడ్ల పక్కన ఉన్న పచ్చని చెట్లను విద్యుత్ శాఖ సిబ్బంది తొలగించారు. సీఎం రోడ్ షో నిర్వహించే.. ఏలూరు రోడ్ వెంబడి.. చిన్న చెట్లను, పెద్ద వృక్షాల కొమ్మలను నరికేస్తున్నారు. దీంతో పలు చోట్ల చిరు వ్యాపారులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
Published : 13 Apr 2024 20:19 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!