Tirupati: పేదల గుడిసెలు తొలగించే యత్నం.. కరకంబాడి సమీపంలో ఉద్రిక్తత

తిరుపతి నగర శివార్లలో కరకంబాడి సమీపంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోరంబోకు భూముల్లో సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో తిరుపతి, రేణిగుంట పరిసర ప్రాంతాల పేదలు గుడిసెలు వేసుకున్నారు. నెల రోజులుగా అక్కడే నివాసం ఉంటున్నారు. పేదల గుడిసెలను తొలగించేందుకు పోలీసులు యత్నించారు. వీరిని స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. ఓ వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వైకాపా నేతల కబ్జాలను వదిలేసి.. తమపై పోలీసులు దాడులకు దిగుతున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 27 Feb 2024 14:36 IST

తిరుపతి నగర శివార్లలో కరకంబాడి సమీపంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోరంబోకు భూముల్లో సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో తిరుపతి, రేణిగుంట పరిసర ప్రాంతాల పేదలు గుడిసెలు వేసుకున్నారు. నెల రోజులుగా అక్కడే నివాసం ఉంటున్నారు. పేదల గుడిసెలను తొలగించేందుకు పోలీసులు యత్నించారు. వీరిని స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. ఓ వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వైకాపా నేతల కబ్జాలను వదిలేసి.. తమపై పోలీసులు దాడులకు దిగుతున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని