AP News: పింఛన్ల పంపిణీలో వైకాపా కుట్రకు వంతపాడిన అధికారులు..!

గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛనుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేసేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని కలెక్టర్లు కట్టకట్టుకుని చెప్పినా జగన్‌ కేసులో సహనిందితుడైన సెర్ప్‌ సీఈవో మురళీధరరెడ్డి అడ్డుకున్నారు. ఎన్నికల సమయంలో స్వతంత్రంగా వ్యవహరించే అవకాశమున్నా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి కూడా వంతపాడారు. వైకాపాకు ఆయన అంటకాగుతున్నారనే ప్రతిపక్షాల అనుమానమే నిజమైంది.

Published : 03 Apr 2024 10:21 IST

గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛనుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేసేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని కలెక్టర్లు కట్టకట్టుకుని చెప్పినా జగన్‌ కేసులో సహనిందితుడైన సెర్ప్‌ సీఈవో మురళీధరరెడ్డి అడ్డుకున్నారు. ఎన్నికల సమయంలో స్వతంత్రంగా వ్యవహరించే అవకాశమున్నా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి కూడా వంతపాడారు. వైకాపాకు ఆయన అంటకాగుతున్నారనే ప్రతిపక్షాల అనుమానమే నిజమైంది.

Tags :

మరిన్ని