అనంతపురం జిల్లాలో ఘోరం.. గ్యాస్ సిలిండర్ పేలి యువతి సజీవ దహనం
అనంతపురం జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కూడేరు మండలం జల్లిపల్లిలోని ఓ హోటల్లో గ్యాస్ సిలిండర్ పేలి.. యువతి సజీవ దహనమైంది. మృతి చెందిన యువతి హోటల్ యజమాని కుమార్తె ప్రత్యూషగా పోలీసులు గుర్తించారు. ప్రత్యూష బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Published : 16 Apr 2024 19:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!