Hyderabad: బెట్టింగ్ ముఠాల ఆటకట్టిస్తున్న పోలీసులు.. రూ.కోట్లలో నగదు స్వాధీనం
హైదరాబాద్లో పోలీసులు బెట్టింగ్ ముఠా ఆటకట్టిస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా ఓ వైపు ఉత్కంఠ భరితంగా మ్యాచ్లు జరుగుతుంటే మరో వైపు జోరుగా ఆన్లైన్ పందాలు (Online Cricket Betting) కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ పలు బెట్టింగ్ ముఠాలను పట్టుకున్న పోలీసులు రూ.కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. పెద్దఎత్తున ఖాతాలను ఫ్రీజ్ చేశారు.
Published : 16 Apr 2024 12:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!