Hyderabad: బెట్టింగ్‌ ముఠాల ఆటకట్టిస్తున్న పోలీసులు.. రూ.కోట్లలో నగదు స్వాధీనం

హైదరాబాద్‌లో పోలీసులు బెట్టింగ్ ముఠా ఆటకట్టిస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా ఓ వైపు ఉత్కంఠ భరితంగా మ్యాచ్‌లు జరుగుతుంటే మరో వైపు జోరుగా ఆన్‌లైన్‌ పందాలు (Online Cricket Betting) కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ పలు బెట్టింగ్ ముఠాలను పట్టుకున్న పోలీసులు రూ.కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. పెద్దఎత్తున ఖాతాలను ఫ్రీజ్ చేశారు.

Published : 16 Apr 2024 12:39 IST

హైదరాబాద్‌లో పోలీసులు బెట్టింగ్ ముఠా ఆటకట్టిస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా ఓ వైపు ఉత్కంఠ భరితంగా మ్యాచ్‌లు జరుగుతుంటే మరో వైపు జోరుగా ఆన్‌లైన్‌ పందాలు (Online Cricket Betting) కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ పలు బెట్టింగ్ ముఠాలను పట్టుకున్న పోలీసులు రూ.కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. పెద్దఎత్తున ఖాతాలను ఫ్రీజ్ చేశారు.

Tags :

మరిన్ని