Mahabubabad: రిపబ్లిక్‌ డే వేళ ఆటోవాలా దేశభక్తి.. రూ.1కే ప్రయాణం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ ఆటోవాలా వినూత్నంగా తన దేశ భక్తిని చాటుకుంటున్నాడు. మూడు రంగుల వరినారు, జాతీయ జెండాలతో ఆటోను అలంకరించి ప్రయాణికుల నుంచి కేవలం రూ.1 మాత్రమే ఛార్జి తీసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా ఈదుల పూసపల్లి మండలం దర్గాతండాకు చెందిన అంజి.. 15 ఏళ్లుగా ఆటో నడిపిస్తున్నాడు.

Updated : 27 Jan 2024 12:11 IST

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ ఆటోవాలా వినూత్నంగా తన దేశ భక్తిని చాటుకుంటున్నాడు. మూడు రంగుల వరినారు, జాతీయ జెండాలతో ఆటోను అలంకరించి ప్రయాణికుల నుంచి కేవలం రూ.1 మాత్రమే ఛార్జి తీసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా ఈదుల పూసపల్లి మండలం దర్గాతండాకు చెందిన అంజి.. 15 ఏళ్లుగా ఆటో నడిపిస్తున్నాడు.

Tags :

మరిన్ని