Mahabubabad: రిపబ్లిక్ డే వేళ ఆటోవాలా దేశభక్తి.. రూ.1కే ప్రయాణం
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ ఆటోవాలా వినూత్నంగా తన దేశ భక్తిని చాటుకుంటున్నాడు. మూడు రంగుల వరినారు, జాతీయ జెండాలతో ఆటోను అలంకరించి ప్రయాణికుల నుంచి కేవలం రూ.1 మాత్రమే ఛార్జి తీసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా ఈదుల పూసపల్లి మండలం దర్గాతండాకు చెందిన అంజి.. 15 ఏళ్లుగా ఆటో నడిపిస్తున్నాడు.
Updated : 27 Jan 2024 12:11 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?