Opposition Meet: ఏకమైన విపక్షాలు.. నేడు విస్తృత స్థాయి సమావేశం
భాజపా పతనమే ఏకైక లక్ష్యంగా.. విపక్షాలు పావులు కదుపుతున్నాయి. రెండు రోజుల సమావేశం (Opposition Meet) కోసం బెంగళూరు చేరుకున్న విపక్ష నేతలు మేమంతా ‘ఐక్యంగా నిలిచాం’ అని తమ నినాదంగా ప్రకటించారు. ఎన్సీపీ అధినేత శరద్పవార్ మినహా 26 పార్టీల నేతలు హాజరై, కనీస ఉమ్మడి కార్యక్రమ రూపకల్పన, సంయుక్త ఆందోళనల నిర్వహణ లక్ష్యంగా తొలిరోజు సమాలోచనలు జరిపారు. నేడు విస్తృత స్థాయిలో చర్చలు జరపనున్నారు.
Published : 18 Jul 2023 10:50 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట