TamilNadu: పన్నీర్ సెల్వం పేరుతో బరిలో మరో నలుగురు స్వతంత్రులు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అన్నాడీఎంకే తనను బహిష్కరించడంతో ఈసారి ఎన్డీయే మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా రామనాథపురం లోక్సభ నియోజకవర్గం నుంచి పన్నీర్ సెల్వం బరిలో నిలిచారు. అన్నాడీఎంకే శ్రేణులు తనవైపు ఉన్నారా..పళనిస్వామి వైపు ఉన్నారా తేల్చుకునేందుకు ఈ ఎన్నికలే పరీక్ష అని పన్నీర్ సెల్వం అంటున్నారు.
Published : 15 Apr 2024 12:27 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!