Falaknuma Express: ప్రాణాలతోనైతే బయటపడ్డాం: ‘ఫలక్నుమా’ ప్రయాణికులు
ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ప్రమాణికులు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. హావ్డా నుంచి సికింద్రాబాద్ వస్తున్న రైలులో.. షార్ట్సర్క్యూట్ కారణంగా ఇవాళ మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. అయితే, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపించారు. ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఎలాంటి భద్రతా చర్యలు పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదంలో బ్యాగులు కాలిపోయాయని.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.
Published : 07 Jul 2023 17:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్