Falaknuma Express: ప్రాణాలతోనైతే బయటపడ్డాం: ‘ఫలక్‌నుమా’ ప్రయాణికులు

ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ ప్రమాణికులు.. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. హావ్‌డా నుంచి సికింద్రాబాద్‌ వస్తున్న రైలులో.. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ఇవాళ మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. అయితే, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపించారు. ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఎలాంటి భద్రతా చర్యలు పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదంలో బ్యాగులు కాలిపోయాయని.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 07 Jul 2023 17:38 IST

ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ ప్రమాణికులు.. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. హావ్‌డా నుంచి సికింద్రాబాద్‌ వస్తున్న రైలులో.. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ఇవాళ మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. అయితే, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపించారు. ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఎలాంటి భద్రతా చర్యలు పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదంలో బ్యాగులు కాలిపోయాయని.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని